
andhra-pradesh,district,news
భోగాపురం సభలో పవన్ కీలక వ్యాఖ్యలు.. ‘మోదీ విజన్తోనే దేశ ప్రగతి’
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేరుస్తున్నారని, దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్త అధ్యాయమని అన్నారు.
1 ఆగ, 20261 min read
